Skip to main content

Posts

Showing posts from March, 2016

కడపకు ట్రూజెట్ సేవలు..

ప్రాంతీయ విమాన సేవలను అందించే ట్రూజెట్ కడపకు సర్వీసులను ప్రారంభించింది. ఏప్రిల్8న హైదరాబాద్- కడప, తిరుపతి-కడపలకు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ట్రూజెట్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారపరంగా  చాలా ముఖ్యపట్టణమైన కడపకు ట్రూజెట్ ఒక్కటే సర్వీసులను అందిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.  ఇంత వరకు విమాన సర్వీసులు లేని నాగపూర్, ఔరంగాబాద్ తర్వాత ఇప్పుడు మూడో పట్టణం కడపకు సేవలను విస్తరిస్తున్నట్లు ట్రూజెట్ మేనేజింగ్ డెరైక్టర్ ఉమేష్ వంకాయలపాటి తెలిపారు. దీనివల్ల ఇప్పుడు కడప నుంచి నాగపూర్, గోవా, రాజమండ్రి పట్టణాలకు విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. మూడో విమానం ఏటీఆర్-72 అందుబాటులోకి రావడంతో కొత్త సర్వీసులను ప్రారంభించినట్లు ట్రూజెట్ ఆ ప్రకటనలో పేర్కొంది. When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211. ...

గేల్‌ x కోహ్లి

► గేల్‌కోహ్లి నేడు రెండో సెమీ ఫైనల్ ► వెస్టిండీస్‌తో భారత్ పోరు ► గాయంతో యువరాజ్ అవుట్ టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రస్థానాన్ని ఒక్క ముక్కలో తేల్చేయాలంటే కోహ్లి పేరు తప్ప మరొకటి వినిపించదు. టాప్-5లో మిగతా నలుగురు కలిపి 181 పరుగులు చేస్తే, కోహ్లి ఒక్కడే 184 పరుగులు సాధించాడు. కీలకమైన సెమీస్ మ్యాచ్‌లో ఇప్పుడు కూడా అతడినే దేశం నమ్ముతోంది. అతనిపైనే ఆశలు పెట్టుకుంది. అతను విఫలమైతే ఎలా అనే ఆలోచన కూడా రానంతగా ఫామ్‌లో ఉన్న కోహ్లి మరోసారి  తన మ్యాజిక్ చూపించాల్సిన సమయమిది. వెస్టిండీస్ పరిస్థితి కూడా అలాగే ఉంది. వీర విధ్వంసం సృష్టించే క్రిస్‌గేల్ జట్టు భారాన్ని ఒంటిచేత్తో మోస్తున్నాడు. చాలా మంది హిట్టర్లు ఉన్నారని పేరుకు చెప్పుకున్నా... గేల్ అవుటైతే ఆ జట్టు కుప్పకూలిపోవచ్చు. మెరుపు సెంచరీతో అతను గెలిపించిన మ్యాచ్‌ను మినహాయిస్తే మిగతా రెండు మ్యాచ్‌లలో విజయం కోసం తీవ్రంగా శ్రమించిన జట్టు, అఫ్ఘానిస్తాన్ చేతిలో ఓడింది కూడా. బ్యాటింగ్‌తోనే కాదు మానసికంగా కూడా విండీస్‌పై అతని ప్రభావం ఎంతో ఉంది. ప్రపంచకప్ సెమీస్ పేరుకు ఇప్పుడు రెండు జట్ల మధ్య జరుగుతున్నా... కోహ్లి, గేల్‌ల మధ...

త్వరలో పెళ్ళికొడుకు కాబోతున్న హీరో?

ఆనంద్ విహారి ఎవరంటే.. నితిన్. మరి... అనసూయా రామలింగం ఎవరు? స్మైలీ బ్యూటీ సమంతానా? క్యూట్ గాళ్ అనూపమా పరమశ్వరనా? ఈ ప్రశ్నకు సమంత సమాధానం చెప్పే శారు. అనసూయా రామలింగం ఎవరో కాదు.. ఆమే. ‘‘ఇన్నాళ్లూ అనసూయా రామలింగం పాత్రలో ఒదిగిపోవడం మంచి అనుభూతినిచ్చింది’’ అని సమంత ట్విట్టర్లో పేర్కొ న్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించి దర్శకత్వం వహిస్తున్న ‘అ...ఆ...’ చిత్రంలో నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లు.  ఇందులో ‘అ’ అంటే.. అనసూయా రామలింగం... ‘ఆ’ అంటే ఆనంద్ విహారి అని అర్థం. బుధవారం నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ స్టిల్స్‌ను విడుదల చేశారు. ‘‘త్వరలోనే పెళ్ళి కాబోతున్న’’ అంటూ నితిన్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ సమంత ట్వీట్ చేశారు. అంటే, నితిన్ త్వరలో పెళ్ళికొడుకు అవుతాడన్న మాట. ఆ మాట అలా ఉంటే, రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘అ..ఆ’ టాకీ ఇటీవలే పూర్తయింది.  మిగిలిన పాట చిత్రీకరణ త్వరలో పూర్తి కానుంది. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రం మే 6న విడుదల కానుంద...

4,000 కోట్లు చెల్లిస్తా..!

♦ సుప్రీం ముందు మాల్యా ప్రతిపాదన ♦ స్పందనకు బ్యాంకులకు వారం గడువు ♦ ఏప్రిల్ 7కు కేసు విచారణ వాయిదా  న్యూఢిల్లీ: బ్యాంకులకు బకాయివున్న రుణ మొత్తం రూ.6,903 కోట్లలో రూ. 4,000 కోట్లు తిరిగి చెల్లించేస్తానని పీకల్లోతు కష్టాల్లో ఉన్న పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఈ మేరకు విజయ్‌మాల్యాతో పాటు ఆయన గ్రూప్ కంపెనీలు కింగ్‌ఫిషర్, యునెటైడ్ బ్రూవరీస్ (హోల్డింగ్స్) లిమిటెడ్, కింగ్‌ఫిషర్ ఫైన్‌వెస్ట్ (ఇండియా)లు సుప్రీంకోర్టుకు ఒక సీల్డ్ కవర్ సమర్పించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని కన్సార్షియంకు ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా రూ.4,000 కోట్ల చెల్లింపులకు సంసిద్ధతను వ్యక్తం చేశాయి. ఈ ప్రతిపాదనపై తమ అభిప్రాయాన్ని వారంలోగా తెలియజేయాలని బ్యాంక్స్ కన్సార్షియంకు జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్‌లతో కూడిన బెంచ్ సూచించింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. మాల్యా, కింగ్‌ఫిషర్ తరఫున సీనియర్ అడ్వొకేట్ సీఎస్ వైద్యనాథన్ ఈ ప్రతిపాదనను కోర్టుకు సమర్పించారు. ఈ ప్రతిపాదన ప్రతిని బ్యాంకింగ్ కన్సార్షియంకు కూడా అందించినట్లు తెలిపారు. ...

తమన్నాకు తెలుగు నేర్పించింది మనోడే!

‘ఊపిరి’తో సొంత డబ్బింగ్‌కు శ్రీకారం   మూలస్థానం కుర్రోడిదే కీలకపాత్ర  ఆలమూరు : ముంబయికి చెందిన ప్రముఖ హీరోయిన్ తమన్నా ఇటీవల విడుదలైన ‘ఊపిరి’ చిత్రంలో సొంత  గొంతుకతో తెలుగులో ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది కదూ! అయితే ఆ మాటల వెనుక మన జిల్లాకు చెందిన కుర్రాడే ఉండటం విశేషం. ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారానికి చెందిన ఉప్పులూరి నాగ సుబ్రహ్మణ్యం (పండు) ఐదేళ్లుగా తమన్నా వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. నిత్యం షూటింగ్ సమయంలోను, బయట కూడా సహాయకుడిగా ఉంటున్నాడు. అయితే తమన్నా తెలుగు నేర్చుకోవాలనే తపనకు ఈపండు అంకితభావం ఎంతో దోహదపడింది.  సినిమా రంగంపై ఉన్న మోజుతో..  సినిమా రంగంపై ఉన్న మోజుతో పండు సుమారు పదేళ్ల క్రితం ఇల్లు విడిచిపెట్టి హైదరాబాద్ వెళ్లిపోయాడు. అనేక కష్ట నష్టాలకోర్చి తొలుత హీరోయిన్ మమతా మోహన్‌దాసు వద్ద సహాయకుడిగా పనిచేసి రోజుకు రూ.రెండు వందలు జీతం తీసుకునేవాడు. అతని ప్రతిభను, వాక్చాతుర్యాన్ని గమనించిన హీరో రవితేజ తన సహాయకుడిగా నియమించకున్నాడు. నాలుగేళ్లు ఆయన వద్ద పనిచేసిన పండు ఆ తరువాత తమన్నా వద్ద సహాయకుడిగా చేరాడు. త...

నా లైఫ్ మలుపు తిరిగింది ఇక్కడే..

‘హైదరాబాద్ నాకెంతో స్పెషల్. గ్లామర్ వరల్డ్‌లో నా లైఫ్ మలుపు తిరిగింది ఇక్కడి నుంచే’ అంటూ బాలీవుడ్ బ్యూటీ నేహా ధూపియా ‘ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్’ టైటిల్ గెలిచిన రోజుల్ని గుర్తు చేసుకుంది. ఏరియల్ వాషింగ్ పౌడర్ సంస్థ ఆధ్వర్యంలో ‘లాండ్రీ బాధ్యత మహిళలకే ఎందుకు?’ అంశంపై బుధవారం తాజ్ డెక్కన్‌లో చర్చా వేదిక నిర్వహించారు. తండ్రి ప్రదీప్ ధూపియాతో కలిసి పాల్గొన్న నేహా.. తనను మగపిల్లలతో సమానంగా తల్లిదండ్రులు పెంచారని వివరించింది. తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ, ప్రస్తుతం హిందీలో రెండు చిత్రాలు చేస్తున్నానంది. తెలుగులో రెండు సినిమాలు చేశానని, మళ్లీ మంచి అవకాశం వస్తే తప్పక చేస్తానంది. ఫిట్‌నెస్ కోసం రోజుకు కనీసం 40 నిమిషాలైనా కేటాయించడం అవసరం అని సూచించింది. When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

అమెజాన్‌తో 14 వేల ఉద్యోగాలు

- నగరంలో భారీ క్యాంపస్ ఏర్పాటు - శంకుస్థాపన చేసిన కేటీఆర్ - 10 ఎకరాల్లో.. రూ.1,400 కోట్లతో నిర్మాణం - అమెరికా తర్వాత అమెజాన్‌కు ఇదే అతిపెద్ద కేంద్రం - 2019 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి.. - త్వరలో యాపిల్, గూగుల్ కార్యాలయాలు: కేటీఆర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ సంస్థ నగరంలో భారీ క్యాంపస్ ఏర్పాటు చేస్తోంది. నానక్‌రామ్‌గూడలోని ఐటీ, ఐటీఈఎస్ సెజ్ వద్ద నిర్మిస్తున్న ఈ క్యాంపస్‌కు మంత్రి కె.తారకరామారావు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ క్యాంపస్ ద్వారా ప్రత్యక్షంగా 14,000 మందికి ఉపాధి లభించనున్నట్లు అంచనా. అమెజాన్ క్యాంపస్ కోసం ప్రభుత్వం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.  అందులో భారత్‌తో పాటు అంతర్జాతీయ కార్యకలాపాలకు బ్యాక్ ఆఫీస్‌గా ఉండటం కోసం రూ.1,400 కోట్లతో 28 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అమెజాన్ కార్యాలయాన్ని నిర్మిస్తోంది. అమెరికా తరువాత అమెజాన్ సంస్థకు ఇదే అతి పెద్ద కేంద్రం కావడం గమనార్హం. నగరానికి సమీపంలోని కొత్తూరు వద్ద 2.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అమెజాన్ భారీ గిడ్డంగిని నిర్మించిన సంగతి తెలిసిందే. ఏడాదిలోపే ...

ఆ హీరోయిన్ పెళ్లైపోయింది..?

హీరోయిన్ అంకిత సోమవారం పెళ్లి చేసుకుంది. పుణేకు చెందిన వ్యాపారవేత్త విశాల్ జగ్తాప్ ను ఆమె వివాహమాడింది. ముంబై వర్లీ ప్రాంతంలో ఓ స్టార్ హోటల్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. వీరి వివాహానికి ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. రస్నాబేబీగా పాపులర్ అయి ఆ తరువాత బాలతారగా పలు చిత్రాలలో నటించింది. 'లాహిరి లాహిరి లాహిరి' సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది. తెలుగు తమిళ, కన్నడ భాషాల్లో 20 పైగా చిత్రాల్లో నటించింది. సింహాద్రి, విజయేంద్రవర్మ, అందురూ దొంగలే దొరికితే, మనసు మాట వినదు, ఖతర్నాక్, సీతారాములు, నవ వసంతం, అనసూయ, వినాయకుడు, అర్జునుడు, పోలీస్ అధికారి తదితర తెలుగు సినిమాల్లో కనిపించింది. కొంత కాలం క్రితం నటనకు దూరం అయిన అంకిత న్యూయార్క్ వెళ్లి అక్కడ సినిమాకు సంబంధించిన కోర్స్ చేసింది. ఆ సమయంలో పరిచయం అయిన వ్యాపారవేత్త విశాల్‌తో అంకిత లవ్ లో పడింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించి పెళ్లి చేయడంతో ప్రేమకథ సుఖాంతం అయింది. When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LA...

హృతిక్ రోషన్ వివాదాస్పద వ్యాఖ్యలు

ముంబై: బాలీవుడ్ కండల వీరుడికి కష్టాలు వీడడం లేదు. 'క్వీన్'తో ప్రేమాయణం నడిపి వివాదాలపాలైన బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. క్రైస్తవమతాధిపతి పోప్ ఫ్రాన్సిస్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో లీగల్ నోటీసు అందుకున్నాడు. ట్విటర్ లో పోప్ ఫ్రాన్సిస్ పై చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని హృతిక్ రోషన్ కు క్రిస్టియన్ సెక్యులర్ ఫోరం లీగల్ నోటీసు పంపింది. తమ మతాధిపతిని అవమానించడం ద్వారా క్రైస్తవుల మనోభావాలను, విశ్వాసాలను దెబ్బతీశారని పేర్కొంటూ 295ఏ సెక్షన్ కింద నోటీసులిచ్చింది. రాష్ట్ర అల్పసంఖ్యాకవర్గాల కమిషన్ మాజీ ఉపాధ్యక్షుడు అబ్రహం మాతాయ్ ఈ నోటీసులు పంపారు. కంగనా రౌనత్ తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ హృతిక్.. పోప్ పేరు ప్రస్తావించారు. 'ఎవరితోనైనా సన్నిహితంగా మెలిగే హక్కు హృతిక్ రోషన్ కు ఉంది. కానీ తన వ్యక్తిగత వివాదంలోకి పోప్ ఫ్రాన్సిస్ ను లాగడం సమంజసం కాదు. పోప్ పై చేసిన వ్యాఖ్యలకు హృతిక్ బేషరతుగా క్షమాణ చెప్పాల'ని మాతాయ్ డిమాండ్ చేశారు. When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS...

ఆడిషన్‌కు ముందే సర్దార్ ఓకే చెప్పారు..?

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న యువనటుడు శరద్ కేల్కర్, ఆ సినిమా హీరో పవన్ కళ్యాణ్ ను ఆకాశానికెత్తేశాడు. ఈ సినిమాలో రాక్షసుడైన భూస్వామిపాత్రలో నటిస్తున్న శరద్, తనకు ఆడిషన్ జరగకముందే, పవన్ తనను ఆ పాత్రకు ఎంపిక చేశారని చెప్పాడు. స్క్రీన్ టెస్ట్ కూడా కాకముందే తనను ఎంపిక చేయటం తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగించిందని, తర్వాత ఆయనతో కలిసి నటించడం మొదలుపెట్టాక ఆ రెట్టింపయ్యిందని, తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నాడు. ఉత్తరాదిన టీవీ సీరియల్స్ తో పాటు రామ్ లీలా, రాఖీ హ్యాండ్సమ్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించిన శరద్ కేల్కర్, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. సర్దార్ రిలీజ్ దగ్గర పడుతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన శరద్ కేల్కర్, పవన్ తో పాటు సినిమా యూనిట్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి వివరించాడు. తొలిసారిగా తాను మహరాష్ట్రలో షూటింగ్ జరుగుతుండగా సర్దార్ టీంతో జాయిన్ అయ్యానని, దాదాపు 1000 మందితో ఆ షూటింగ్ జరగడం ఆశ్చర్యంగా అనిపించిందన్నాడు. ఇప్పటివరకు తను కలిసి నటించినవారిలో పవన్ అందరికన్నా గొప్ప వ్యక్తి అంటూ పొగి...

ఏడాది పాటు కండోమ్ అక్కర్లేదట!

చాలాకాలం నుంచి పురుషులు ఎదురు చూస్తున్న ఆవిష్కరణ దాదాపు సిద్ధమైపోయింది. ఏడాది పాటు కండోమ్‌లు వాడక్కర్లేకుండా వాసాజెల్ అనే ఒక్క ఇంజెక్షన్ చేయించుకుంటే సరిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం పురుషులు గర్భనిరోధక పద్ధతులు పాటించాలంటే ఉన్న మార్గాలు రెండే. శాశ్వతంగా అయితే వాసెక్టమీ చేయించుకోవడం, తాత్కాలికంగా అయితే కండోమ్‌లు వాడటం. అయితే, కండోమ్‌లు వాడుతున్నా కూడా 18 శాతం కేసుల్లో వాళ్ల భాగస్వాములు గర్భం దాలుస్తున్నట్లు శాస్త్రీయ ఆధారాలున్నాయి. అందువల్ల తాత్కాలికంగా కొన్నాళ్లపాటు తమ భాగస్వాములకు గర్భం రాకూడదని అనుకుంటే నూటికి నూరుశాతం సురక్షిత విధానం అన్నది ఇంతవరకు లేదు. ఇప్పుడు శాస్త్రవేత్తలు కొత్తగా కనుగొన్న వాసాజెల్ ఇంజెక్షన్‌ను మగ కుందేళ్లకు ఇచ్చినపుడు ఏడాది పాటు వాటి వల్ల సంతానం కలగలేదు. తాము అనుకున్నదాని కంటే మెరుగైన ఫలితాలే కనిపించాయని పరిశోధనలకు నేతృత్వం వహించిన ఇలినాయిస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డోనాల్డ్ వాలర్ తెలిపారు. ఈ ఇంజెక్షన్‌కు ఉన్న హైడ్రోజెల్ లక్షణాల కారణంగా ఇది సుదీర్ఘకాలం పాటు గర్భనిరోధకంగా పనిచేస్తుందని వాలర్ చెప్పారు. ప్రయోగంలో భాగంగా 12 కుందేళ్లకు వృషణ...

రూ. 200 సిమ్‌తో 4500 నిమిషాల ఫ్రీకాల్స్!

ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో త్వరలోనే దేశవ్యాప్తంగా తన 4జి టెలికాం సేవలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. గత మూడునెలలుగా రిలయన్స్ గ్రూప్ ఉద్యోగులు, వారి స్నేహితులు వినియోగిస్తున్న ఈ జియో సిమ్‌ను త్వరలో వినియోగదారులకు  అందుబాటులోకి తేనున్నట్టు సంస్థ ప్రకటించింది. ఇప్పటికే రిలయన్స్ డిజిటల్ స్టోర్స్‌కు సిమ్ కార్డులు కూడా పంపించినట్టు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ క్రెడిట్ స్విస్ తెలిపింది. రూ.  200 ఖరీదు చేసే ఈ సిమ్ ద్వారా 75జీబీ 4జి డేటాతో పాటుగా 4500 నిమిషాలు ఫ్రీ కాల్స్ ఆఫర్  ఇస్తోంది. అయితే ఈ సిమ్ కార్డు  అమ్మకాలు ఎప్పటి నుంచి.. టారిఫ్  వివరాలేంటనే వివరాలు ఒక్కసారి చూద్దాం.. రిలయన్స్ జియో 4జి సిమ్ కార్డు ధర ప్రారంభంలో రూ. 200 ఉంటుంది. ఖాతాదారులు మూడు నెలల పాటు ఈ సిమ్ ద్వారా ఉచితంగా వాయిస్, డేటా సేవలు పొందవచ్చు. ఈ సిమ్ కొన్నవారికి మొదటి మూడు నెలలు దాదాపు 75 జిబి 4జీ డేటా, అలాగే 4500 నిమిషాల పాటు మాట్లాడుకునే అవకాశాన్ని సంస్థ కల్పిస్తోంది. లాంచింగ్ ఆఫర్‌గా ఇస్తున్న ఈ సేవలు మూడునెలల పాటు చెల్లుబాటవుతాయి. మరి  తర్వాత టారిఫ్‌ల పరిస్థితి ఏమిటన్న...

క్షమించమని వీడియో పెట్టిన స్టార్ క్రికెటర్..?

టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు వైఫ్యలంపై కోచ్ వకార్ యూనిస్ బహిరంగ క్షమాపణ చెప్పిన నేపథ్యంలో కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది కూడా అదే బాటలో నడిచాడు. తనను మన్నించాలని పాకిస్థాన్ ప్రజలను వేడుకున్నాడు. అంచనాలకు తగ్గట్టు ఆడలేకపోయామని వాపోయామంటూ తన ట్విటర్ పేజీలో వీడియో సందేశం పోస్టు చేశాడు. 'నా గురించి ఇతరులు ఏమనుకున్నా నేను లెక్క చేయను. కానీ మీకు(పాకిస్థాన్ ప్రజలకు) జవాబుదారీగా ఉండాలనుకుంటున్నా. ఈ రోజు నన్ను క్షమించమని కోరుతున్నా. టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ టీమ్, నేను అంచనాలకు తగినట్టు ఆడలేకపోయాం' అంటూ బ్రీఫ్ వీడియో ద్వారా వేడుకున్నాడు. తానెప్పుడూ దేశం కోసమే ఆడానని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆడలేదని అన్నాడు. 20 ఏళ్ల నుంచి స్టార్ హోదా మోస్తున్నానని పేర్కొన్నాడు. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న అతడు స్వదేశానికి రాగానే కెప్టెన్సీ నుంచి తప్పించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) భావిస్తోంది. 36 ఏళ్ల ఆఫ్రిది టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో భారత్ లో పలు వివాదాలు ఎదుర్కొన్నాడు. When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEW...

అప్పు కొంత తీరుస్తా...?

పేరుకుపోయిన చావుబాకీలను తీర్చే విషయంలో బ్యాంకులతో తాము చర్చలు సాగిస్తున్నట్లు విజయ్ మాల్యా తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. మొత్తం రూ. 9 వేల కోట్ల వరకు అప్పులు ఉండగా వాటిలో రూ. 4 వేల కోట్లను సెప్టెంబర్‌లోగా చెల్లిస్తానని విజయ్ మాల్యా ఆఫర్ చేశారు. దాంతో బ్యాంకుల కన్సార్షియం ఈ ప్రతిపాదనకు స్పందించాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ అంశంపై తదుపరి విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. కింగ్ ఫిషర్, యునైటెడ్ బ్రూవరీస్ లాంటి పలు వ్యాపారాలతో ఒక వెలుగు వెలిగిన విజయ్ మాల్యా.. ఆ తర్వాత పూర్తిగా అప్పులపాలై వ్యాపారాలన్నింటినీ దాదాపు వదులుకున్నారు. యునైటెడ్ బ్రూవరీస్ యాజమాన్యాన్ని కూడా వేరే విదేశీ సంస్థకు అప్పగించారు. వివిధ బ్యాంకులకు రూ. 9వేల కోట్ల వరకు బకాయి పడటంతో అతడిని దేశం వదిలి వెళ్లనివ్వకూడదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం సుప్రీంను ఆశ్రయించినా, అప్పటికే ఇంగ్లండ్ వెళ్లిపోయాడు. తాజాగా ఈ ప్రతిపాదన చేశాడు. When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish...

విద్యార్థినిపై ఉపాధ్యాయుడి అత్యాచారయత్నం..?

చైనాలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఓ ఉపాధ్యాయుడి బుద్ధి పెడదోవ పట్టింది. పట్టపగలే పాఠశాలలో అత్యాచారానికి ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. చైనాలోని లింగ్షాన్ కౌంటీలోని ఉన్నత పాఠశాలలో చోటు చేసుకున్నఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పాఠశాలలోని విద్యార్థులు ఈ పరిణామంతో ఆందోళనకు గురయ్యారు. కేసు పూర్వాపరాల్లోకి వెళితే నిందితుడు హూ అనే టీచర్ గతంలో మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో 2011 చికిత్స తీసుకున్నాడు.  రెండేళ్ల తరువాత పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడని తేలిన  అనంతరం ఇటీవలే  విధుల్లో చేరాడు. ఈ క్రమంలో ఓ విద్యార్థినిపై అత్యాచారానికి  ప్రయత్నించాడు. అక్కడే ఉన్న ఓ మహిళా టీచర్ ఉపాద్యాయుడి దుర్మార్గాన్ని పసిగట్టారు. వెంటనే ఇతర ఉపాధ్యాయులను అప్రమత్తం చేశారు. ఆ యువతిని అతడి బారినుంచి రక్షించి,  పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను అక్కడి ప్రభుత్వ విభాగం ధ్రువీకరించింది. గత ఐదేళ్లుగా అతడిని పాఠశాలలో క్లాసులు చెప్పేందుకు అనుమతించలేదని, కేవలం లైబ్రరీలో పనిచేసేలా ఏర్పాటు చ...

అచ్చం గాంధీలా అసెంబ్లీకి వచ్చారు!

మహాత్మా గాంధీ అనగానే.. ధోవతి కట్టి పైపంచె కూడా లేకుండా కర్ర ఊతం పట్టుకొని నడిచే ఒక బక్కపలుచటి విగ్రహం మన కళ్ల ముందు ఉంటుంది. ఈ రోజుల్లో కొంతమంది ప్రజాప్రతినిధులు ధోవతి కడుతున్నా, పైన లాల్చీ లాంటివి కూడా వేసుకోవడం సర్వసాధారణం. కానీ, మధ్యప్రదేశ్‌లోని హార్దా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్కే డోంగే మాత్రం.. అచ్చం మహాత్మాగాంధీ లాగే దుస్తులు ధరించారు. అంతేకాదు, అవే దుస్తులతో ఆయన నేరుగా అసెంబ్లీకి వచ్చారు. ఒక ధోవతి మాత్రమే ధరించి, మెడలో ఐడెంటిటీ కార్డు వేసుకున్న ఆయన.. చేతి ఊతంగా ఒక కర్ర కూడా తెచ్చుకున్నారు. తన నియోజకవర్గంలో తృణధాన్యాల పంటలకు సాగునీరు అందకపోవడానికి నిరసనగా తాను ఈ రకంగా అసెంబ్లీకి వచ్చినట్లు డోంగే ఆ తర్వాత తెలిపారు. When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

కామెడీనే నమ్ముకున్న మంచు వారబ్బాయి

స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మంచు వారబ్బాయి, హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా కెరీర్ ను మలుపు తిప్పే భారీ బ్లాక్ బస్టర్ అందించటంలో మాత్రం వెనకపడ్డాడు. మొదట్లో ఎక్కువగా మాస్ యాక్షన్ సినిమాల మీద దృష్టిపెట్టిన విష్ణు, అవి పెద్దగా వర్క్ అవుట్ కాకపోవటంతో కామెడీ టర్న్ తీసుకున్నాడు. ఢీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా సినిమాలతో మంచి విజయాలు సాధించి సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్నాడు. అయితే ఈ సక్సెస్ ల తరువాత మరోసారి మాస్ ఇమేజ్ మీద మనసుపడి, యాక్షన్ సినిమాలు చేసే ప్రయత్నం చేశాడు. అనుక్షణం, రౌడీ లాంటి సినిమాలతో పరవాలేదనిపించినా, మాస్ హీరో ఇమేజ్ మాత్రం సాధించలేకపోయాడు. డైనమైట్ సినిమాతో యాక్షన్ హీరోగా స్టార్ ఇమేజ్ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన విష్ణు, ఇప్పుడు మరోసారి కామెడీ సినిమానే నమ్ముకుంటున్నాడు. యంగ్ హీరో రాజ్ తరుణ్ తో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. కామెడీ సినిమాల స్పెషలిస్ట్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఈడో రకం ఆడో రకం' సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఆడియో రిలీజ్ అయిన ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు...

‘కోట్లా’టలో నెగ్గేదెవరు?

టి20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ నేడు  ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్ అమీతుమీ  రాత్రి గం. 7.00 నుంచి  స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం  ఒకవైపు వరుస విజయాలతో అజేయంగా నిలిచిన జట్టు... మరోవైపు తడబడుతూనే అయినా అంచనాలను దాటి సెమీస్ చేరిన జట్టు... ఒకరేమో మాజీ చాంపియన్... మరొకరేమో తొలిసారి ఫైనల్‌కు చేరాలనే పట్టుదలతో ఉన్న బృందం... ఇరు జట్లలోనూ ఆల్‌రౌండ్ నైపుణ్యం... పిచ్ చూస్తేనేమో అనిశ్చితికి మారుపేరు... ఏ రోజు ఏ మ్యాచ్‌కు ఎలా ప్రవర్తిస్తుందో తెలియని ఫిరోజ్ షా కోట్లా పిచ్‌పై... న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ల మధ్య టి20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్‌కు రంగం సిద్దమైంది. మరి ఈ సమఉజ్జీల ‘కోట్లా’టలో నెగ్గేదెవరో..!  న్యూఢిల్లీ: గత ఏడాది వన్డే వరల్డ్ కప్‌లో స్ఫూర్తిదాయక ఆటతీరుతో న్యూజిలాండ్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇప్పుడు కూడా అదే తరహా టీమ్ స్పిరిట్ కనబరుస్తున్న ఆ జట్టు టి20 ప్రపంచకప్‌లోనూ తుది పోరుకు అర్హత సాధించాలని భావిస్తోంది. అయితే ఆ జట్టుకు ఇంగ్లండ్ రూపంలో సమఉజ్జీ ఎదురుగా నిలిచింది. ఇక్కడి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో నేడు జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్, ...

హత్యా? ఆత్మహత్యా?

-మహిళ అనుమానాస్పద మృతి  సూళ్లూరుపేట: పట్టణంలోని చెంగాళమ్మ ఆలయ దక్షిణ ముఖద్వారం సమీపంలోని మంచినీళ్లగుంట పక్కనే పొలాల్లో తడమండలం వేనాడుకు చెందిన వెట్టి గోవిందమ్మ (55) అలియాస్ కిల్లిమ్మ అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు.. మంచినీళ్లగుంట పక్కనే పొలం ఉన్న రాయపు హరిహరకుమార్ అనే అతను సోమవారం మధ్యాహ్నం పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లడంతో శవాన్ని చూసి సమాచారం అందజేశారు.  వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా ముఖంపై బలమైన గాయాలుండటంతో హత్యగా భావించారు. ముందు గుర్తు తెలియని శవంగా భావించారు. నాగరాజపురంలో మృతురాలు కుమారుడు రవి కూడా అందరిలాగే  శవాన్ని చూడడానికి వచ్చి గుర్తించారు. వేనాడులో కాపురం వుంటూ అప్పుడప్పుడు కుమారుడి వద్దకొచ్చి ఉంటుండేది. శనివారం రాత్రి నుంచి కనిపించకపోయే సరికి వేనాడుకు వెళ్లిఉంటుందని భావించారు.  అయితే ఈమెకు మద్యం అలవాటు ఉండటంతో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను తీసుకెళ్లి కొట్టి చంపేసి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. ముఖంపై బలమైన గాయాలు వుండడంతో హత్యగానే భావించి కేసు నమోదు చేస్తున్నామని ఎస్సై గంగాధర్‌...

మీ టీవీ ని ఎలా శుభ్రం చేస్తున్నారు?

ముందు మానిటర్‌ని ఆఫ్ చేయండి. దీంతో మురికి ఎక్కడ ఉందో కనిపిస్తుంది. ♦ పొడిగా ఉండే మెత్తటి క్లాత్‌ను (కళ్లద్దాలను తుడిచేలాంటి క్లాత్) తీసుకొని, ముందు దుమ్ము పోయేలా తుడవండి. ఎక్కువ ఒత్తిడి లేకుండా పై నుంచి కిందకు తుడవాలి. ♦ వెనిగర్, నీళ్లు సమభాగాలు తీసుకొని దీంట్లో మెత్తటి క్లాత్ ముంచి, పిండి దాంతో స్క్రీన్‌ను తుడవాలి. ఆ తర్వాత పొడి క్లాత్‌తో తుడవాలి. ♦ పేపర్ టవల్స్, టాయిలెట్ పేపర్స్, షర్ట్ క్లాత్స్‌ను స్క్రీన్ తుడవడానికి ఉపయోగించకూడదు. ♦ అమ్మోనియా, ఇథైల్ ఆల్కహాల్, ఎసిటోన్ వంటి రసాయనాలతో స్క్రీన్ తుడిస్తే త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. ♦ లిక్విడ్స్ ఏ మాత్రం డెరైక్ట్‌గా స్క్రీన్ మీద స్ప్రే చేయకూడదు. స్ప్రే మానిటర్ లోపలికి వెళ్లే అవకాశాలు ఉంటాయి. దీంతో త్వరగా స్క్రీన్ పాడవ్వచ్చు. When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::996...

పెళ్లి వేళ...మృత్యుహేల

► అల్వాల్ బ్రిడ్జిపై కారు-బైక్ ఢీ ► ప్రమాదంలో ముగ్గురి మృతి ► మృతుల్లో తాత, మనవరాలు ► మరో ఇద్దరి పరిస్థితి విషమం ► పెళ్లింట విషాదం నింపిన ప్రమాదం  బొల్లారం: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న ఆ ఇంట్లో పెను విషాదం. మరో రెండు రోజుల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇల్లు కన్నీటి సంద్రంగా మారింది. అల్వాల్ బ్రిడ్జిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో పెళ్లి కొడుకు తాత, మామ కూతురు మృతి చెందగా... మేనమామ, మేనత్త సహా ఏడుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. హృదయ విదారకమైన ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల కథనం మేరకు వివరాలివీ... చంపాపేట విష్ణుపురి కాలనీకి చెందిన కృష్ణమాచారి (70) మనవడి (కూతురి కొడుకు) పెళ్లి ఈ నెల 30న జరుగనుంది. సోమవారం పెళ్లి కొడుకును చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు కృష్ణమాచారి కుటుంబంతో సహా హకీంపేటకు వెళ్లారు. కార్యక్రమం ముగిశాక తిరిగి చంపాపేటకు బయలుదేరారు. కృష్ణమాచారి, ఆయన భార్య కౌసల్య (60), చిన్న కుమారుడు శ్రీనివాస్ చారి, కోడలు స్వప్న (32), వారి కుమార్తెలు మిల్కీ అలియాస్ వర్షిత (5), వైపీ (4), పెద్ద కొడుకు జగన్ పిల్లలు కమలి (7), సుదాన్ష్ (5), మరో బంధువు సాయికిరణ్ (...

ఎవరు నీవారు... ఎవరు నావారు...

సరదా సంసారం ఆ సాయంత్రం మా ఆవిడ నేను అడక్కుండానే ఐస్ వాటర్ తెచ్చిచ్చింది. ‘ఎందుకు?’ అన్నాను. ‘మిమ్మల్ని ఐస్ చేయడానికి’ అంది గోముగా. తెలుగు వీక్లీ నవలల్లో చదవడం తప్ప ఈ గోముగా అనే ఎక్స్‌ప్రెషన్‌ను పెళ్లయ్యేదాకా ఎరగను. పెళ్లయ్యాక.. ఇదిగో... ఏవైనా పనులు సాధించుకోవాలంటే మా ఆవిడ నుంచి ఈ ఎక్స్‌ప్రెషనే వస్తుంటుంది. ‘చెప్పు’ అన్నాను. ‘రమణి వస్తానంది’ అంది. ‘రమణి ఎవరు?’ అన్నాను. ‘శేఖర్ కూడా ఫోన్ చేశాడు. టికెట్లు ఆల్రెడీ బుక్ చేసుకున్నారట. పింకీ, బుజ్జీ అయితే యమా హుషారుగా ఉన్నారట. ఇక టామీ అయితే తోక ఊపుతూనే ఉందట’ ‘ఎవరీ దొంగల ముఠా?’ ‘అంతేలేండీ మా వాళ్లనేసరికి దొంగల ముఠా. మీ వాళ్లేమో ఎస్.పి.రంజిత్ కుమార్ వారసులు’... ‘సంగతి ఏడు’ ‘ఏడ్చినా ఎనిమిదించినా ఈ వేసవి సెలవలకు మా చెల్లెలు బావ పిల్లలు కుక్క టామీ వస్తానని ఫిక్స్ అయ్యారు. నేను కూడా అయ్యాను. కనుక మీరు కూడా కావాల్సిందేనని అవక తప్పదని అవనని మొండికేస్తే తగు ప్రత్యామ్నాయాలు గదిలోకి తీసుకెళ్లి వీలైనంత సామరస్యంగా చూపుతానని ఆ విధంగా మనవి చేస్తున్నాను’... నేను కోపంగా చూడటానికి ప్రయత్నించాను. ముక్కు ఎర్రగయ్యింది తప్ప కళ్లు ఎ...

వారి ఫేవరెట్ ట్యాగ్ ను పట్టించుకోం

వరల్డ్ ట్వంటీ20లో ఇంగ్లండ్ జట్టు ప్రదర్శన సంతృప్తికరంగానే సాగుతుందని ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ స్పష్టం చేశాడు. తమ జట్టు నాకౌట్ కు చేరే క్రమంలో అనేక గుణపాఠాలు నేర్చుకుని పటిష్టంగా తయారైందన్నాడు.  తాము వెస్టిండీస్, దక్షిణాఫ్రికా వంటి జట్లపై భారీ స్కోర్లు నమోదు చేస్తే, అప్ఘానిస్తాన్ పై నమోదు చేసిన స్వల్ప స్కోరును తమ స్పిన్నర్లు కాపాడిన తీరు నిజంగా అభినందనీయమన్నాడు. శ్రీలంకతో  కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో పేసర్లు విశేషంగా రాణించారన్నాడు. ప్రత్యేకంగా చివరి ఓవర్లలో శ్రీలంకను కట్టడి చేసి విజయం సాధించిన తీరును మోర్గాన్ గుర్తు చేశాడు. ' న్యూజిలాండ్ తో జరిగే సెమీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకునే సమయం ఆసన్నమైంది. ఈ టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్నకివీస్ తో రేపు రసవత్తరపోరు తప్పదు. ఆ పోరులో విజయం సాధించి ఫైనల్ కు చేరాలని ఆతృతగా ఉన్నాం. మాపై న్యూజిలాండ్ ను ఫేవరెట్ గా పరిగణిస్తున్నా, ఆ ట్యాగ్ ను పట్టించుకోం. 2010 లో వరల్డ్ కప్ గెలిచిన  మా జట్టు అదే పునరావృతం చేయాలని భావిస్తోంది' అని మోర్గాన్ పేర్కొన్నాడు. When you Call., Don't forget to mention that you found this...

మరో ఇద్దరు స్టార్‌ వారసుల ఎంట్రీ!

బాలీవుడ్ స్టార్ దర్శకుడు కరణ్ జోహర్‌ తీసిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌' సినిమా ఇండస్ట్రికి ఏకంగా ముగ్గురు వారసులను అందించింది. ఈ సినిమా ద్వారా అలియా భట్‌, వరుణ్ ధావన్‌, సిద్ధార్థ మల్హోత్రా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడమే కాకుండా స్టార్లుగా తమను తాము ఫ్రూవ్ చేసుకున్నారు కూడా. ఇప్పుడు 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌'కు సీక్వెల్ రాబోతున్నది. ప్రస్తుతం ఇండస్ట్రిలో వినిపిస్తున్న మాట నిజమైతే.. ఈ స్వీకెల్ ద్వారా సైఫ్‌ అలీఖాన్‌, ఆయన మొదటి భార్య అమృతా సింగ్ కూతురు సరా అలీఖాన్‌, షాహిద్ కపూర్ సవతి సోదరుడు ఇషాన్ ఖట్టర్‌ హీరోహీరోయిన్‌లుగా ఇండస్ట్రికి పరిచయం కాబోతున్నారు. అంతేకాదండోయ్‌.. ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాహ్నావి కపూర్‌ను కూడా తీసుకోవాలనే ఆలోచన ఉందట. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో తన పోస్టులతో హల్‌చల్ చేస్తున్న ఈ అమ్మడు బాలీవుడ్‌లో తన కెరీర్‌ మొదలు పెట్టాలని భావిస్తోందట. అయితే  'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌'కు సీక్వెల్ లో సైఫ్ కూతురు సరా, ఇషాన్‌ను ఇప్పటికే తీసుకున్నట్టు వార్తలు వినిస్తున్నాయి. మరోవైపు కరణ్ జోహర్ మాత్రం ఈ సినిమా నటినటులపై ఎక్కడా నోరువిప్పడం లేదు. ఈ సినిమా సీక్వెల్ ఉంట...

డు ప్లెసిస్ కు జరిమానా

వరల్డ్ టీ 20లో శ్రీలంకతో సోమవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్ కు మ్యాచ్ ఫీజులు యాభై శాతం జరిమానా పడింది. శ్రీలంక విసిరిన 121 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 13.0 ఓవర్ లో డు ప్లెసిస్ ఎల్బీగా అవుటయ్యాడు. అయితే డు ప్లెసిస్ క్రీజ్ ను వదిలి వెళుతున్న సమయంలో తలను అడ్డంగా ఊపుతూ అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిబంధనల్లో ఆర్టికల్ 2.1.5 కిందకు రావడంతో డు ప్లెసిస్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా పడింది. ఇటీవల భారత్ తో చెన్నైలో జరిగిన నాల్గో వన్డే సందర్భంలో కూడా డు ప్లెసిస్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ఏడాది కాలంలో ఒకే తరహా తప్పును చేయడం లెవెల్-1 నిబంధనను ఉల్లంఘించడం కావడంతో డు ప్లెసిస్ కు భారీ జరిమానా పడింది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarket...

తను పబ్‌లకు వెళ్లడం భర్తకు నచ్చలేదు!!

ఢిల్లీకి చెందిన వర్ధమాన మోడల్ ప్రియాంక కపూర్ చావ్లా ఆత్మహత్య చేసుకుందంటే.. ఆమె స్నేహితులు, తెలిసిన వారు నమ్మలేకపోతున్నారు. అందరితో జోవియల్‌గా కలిసిపోతూ.. హుషారుగా ఉల్లాసంగా ఉండే ప్రియాంక ఇంత తీవ్ర నిర్ణయం తీసుకుందా? అని వారు షాక్‌ వ్యక్తం చేస్తున్నారు. 'ప్రియాంక చాలా ఫ్రెండ్లీ పర్సన్‌. ఆమెకు పెద్ద సోషల్ సర్కిల్‌ ఉండేది. కానీ నితిన్‌తో పరిచయమయ్యాక ఆమె పూర్తిగా మారిపోయింది. ఫేస్‌బుక్ తెరవడం మానేసింది. ఆఖరికీ తన ఫోన్ నంబర్‌ కూడా మార్చేసింది' అని ఆమెతో కలిసి పలు ఈవెంట్లు నిర్వహించిన తెహ్రిమా జకి తెలిపారు. 'మేం చాలా పార్టీల్లో కలిసి పాల్గొన్నాం. సోషల్ మీడియాలో ఎప్పుడూ టచ్‌లో ఉండేవాళ్లం. తను చాలా జోవియల్‌. కానీ ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలిసి షాక్‌ తిన్నాను' అని వెడ్డింగ్ ప్లానర్ రమణీక్ పాంతల్ తెలిపారు. ప్రియాంక బయట అందరితో కలివిడిగా ఉండటం ఆమె భర్త నితిన్‌కు నచ్చలేదని, అదే వారి మధ్య గొడవకు కారణంగా తెలుస్తోంది.  'ప్రియాంక పార్టీల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేది. ఆమెకు చాలామంది పురుష స్నేహితులు ఉన్నారు. అది ఆమె భర్తకు నచ్చలేదు. మొదట డేటింగ్ చేసి.. ఆ తర్వాత ప్రియాం...

ఆశలు వదులుకున్నాం:విరాట్

వరల్డ్ టీ 20లో ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్ లో గెలుస్తామని అసలు అనుకోలేదని టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి తాజాగా స్పష్టం చేశాడు. ఆదిలో ముఖ్యమైన వికెట్లను చేజార్చుకున్న తాము.. ఆసీస్ విధించిన లక్ష్యాన్ని ఛేదిస్తామని భావించ లేదన్నాడు. ఒకానొక దశలో టోర్నీ నుంచి నిష్క్రమించామనే అనుకున్నట్లు విరాట్ పేర్కొన్నాడు. 'ముఖ్యంగా 10.0 ఓవర్లు ముగిసిన తరువాత పరిస్థితి మా చేతుల్లో లేనట్లే ఉంది. దాదాపు ఆశలు వదులు కున్నాం. అయితే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వచ్చిన తరువాత మ్యాచ్ మా అధీనంలోకి వచ్చింది. మేము ఏం చేశామన్నది ఆ సమయంలో తెలియదు. బాధ్యతాయుతంగా ఆడాలని మాత్రమే నిర్ణయించుకున్నా. భారత జట్టు కోసం గొప్ప ఇన్నింగ్స్ ఆడటం నిజంగా ఆనందాన్నిచ్చింది. ధోని ఫోర్ తో ఇన్నింగ్స్ ను ముగించిన విధానం చాలా బాగుంది. దానిపై ఏమి మాట్లాడాలో నిజంగా తెలియడం లేదు. మరోసారి ధోని ఫోర్ తో జట్టుకు విజయాన్ని అందించాడు. అదొక అద్భుతమైన క్షణం'అని కోహ్లి తెలిపాడు.  విజయానికి చివరి మూడు ఓవర్లలో 39 పరుగులు కావాల్సిన సమయంలో తాను ఆడిన ఇన్నింగ్స్ ఇంతకు ముందెప్పుడూ ఆడలేదన్నాడు. ఆ సమయంలో కనీసం  ఓవర్ కు 15 పరుగులు ...

5 రోజుల్లోనే..కృష్ణపట్నం టు బంగ్లాదేశ్

♦ 42 ఏళ్ల తర్వాత నేరుగా కార్గో సేవలు ఆరంభం ♦ 30 నుంచి 5 రోజులకు తగ్గిన రవాణా సమయం ♦ 25-50 నుంచి శాతం తగ్గనున్న వ్యయం ♦ పత్తి రైతులకు లాభం: పోర్టు సీఈఓ కృష్ణపట్నం పోర్టు నుంచి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధి ; బంగ్లాదేశ్-భారత్‌ల ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక ఘట్టానికి నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం రేవు వేదికగా నిలిచింది. 1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ కుదుర్చుకున్న జల రవాణా ఒప్పందం 42 ఏళ్ల తర్వాత సోమవారం వాస్తవ రూపం దాల్చింది. గతేడాది ప్రధాని నరేంద మోదీ బంగ్లాదేశ్ పర్యటనలో ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించటం తెలిసిందే. ఇందులో భాగంగా బంగ్లాదేశ్ నుంచి ‘నీసా పారిబాహన్’ సంస్థకు చెందిన ఎం.వి హార్బర్ నౌక ఈ నెల 23న బయలుదేరి సోమవారం కృష్ణపట్నం పోర్టుకు చేరుకుంది. దీని ద్వారా తొలిసారిగా 40 టీఈయూ (ట్వంటీ ఫుట్ ఈక్వలెంట్ యూనిట్) పత్తిని బంగ్లాదేశ్‌లోని ఐసీటీ పన్‌గాన్ రేవుకు పంపుతున్నారు. పత్తి బేళ్ల లోడింగ్ అనంతరం ఈ నౌక మంగళవారం బయలుదేరి, ఏప్రిల్ 3న పన్‌గాన్ పోర్టుకు చేరుతుంది. నౌకలోకి పత్తి లోడింగ్ చేసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం.జానకి లాంఛనంగా ప్రారంభించ...

ఆ గ్రామాల్లో అంతా పిచ్చివాళ్లే!

ఇండోనేసియాలోని సిడోహార్జో, కరంగ్‌పటిహాన్, క్రెబెట్, పొనొరోగో గ్రామాలను సందర్శించాలంటే ఎవరికైనా భయమేస్తుంది. బాధేస్తుంది. గుండె బరువెక్కి మనసు మొద్దుబారుతుంది. ప్రపంచంలోకెల్లా పిచ్చివాళ్లు ఎక్కువగా ఉంది ఈ గ్రామాల్లోనే. దుర్భర దారిద్య్ర పరిస్థితుల్లో బతుకుతున్న పిచ్చివాళ్లను చూస్తుంటే ఎవరికైనా మనసు వికలమవుతుంది. పదేళ్ల పిల్లల నుంచి యాభై ఏళ్ల పెద్దవాళ్లు పిచ్చితో బాధ పడుతున్నారు. దగ్గరి రక్త సంబంధీకులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం, పౌష్ఠికాహారలోపం, ఐయోడన్ లోపంతో ఈ గ్రామాల్లో ఎక్కువ మంది పిచ్చివాళ్లు అవుతున్నారని వైద్యులు తెలియజేస్తున్నారు. అసలు ఇండోనేషియాలోనే ఎక్కువ మంది పిచ్చివాళ్లు ఉన్నారు. మొత్తం దేశంలో 25 కోట్ల మంది జనాభా ఉండగా, వారిలో 1.40 కోట్ల మంది మానసిక వ్యాధితో బాధ పడుతున్నారని మానవ హక్కుల సంఘం ఓ నివేదికలో వెల్లడించింది. వారి దుర్భర పరిస్థితులపై ‘లివింగ్ ఇన్ హెల్’ పేరిట మానవ హక్కుల సంఘం 74 పేజీల నివేదికను సోమవారం విడుదల చేసింది.  దేశంలో చాలినన్ని పిచ్చాస్పత్రులు కూడా లేవు. దేశం మొత్తం మీద కేవలం 48 ఆస్పత్రులు మాత్రమే ఉన్నాయి.  సిడోహార్జో, కరంగ్‌పటిహాన్ లాంట...

'సత్తెకాలపు' నెహ్రా దుమ్ము రేపుతున్నాడు!

అంతర్జాతీయ క్రికెట్‌లో ఆశిష్ నెహ్రా పేరు చాలామంది మరిచిపోయి ఉంటారు. కానీ థాంక్స్‌ టు టీ20!!.. ఊహించనిరీతిలో లేటు వయస్సులోనూ పడిలేచిన కెరటంలా నెహ్రా పైకి వచ్చాడు. ట్వంటీ-20ల్లో అనూహ్యంగా రాణిస్తూ అంతర్జాతీయంగా మళ్లీ పాపులారిటీ తెచ్చుకున్నాడు. 36 ఏళ్ల నెహ్రా సోషల్ మీడియాకు ఆమడ దూరంలో ఉండటంపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు.. అతనిపై 'సత్తెకాలపు సత్తయ్య' (పాలకాలపు మనిషి) అనే ముద్రను వేశాయి. నెహ్రా చాలా అమాయకంగా తనకు సోషల్ మీడియాలో అకౌంట్‌ కూడా లేదని, ఇప్పటికీ పాత నోకియా ఫోన్నే వాడుతున్నానని, కాబట్టి సోషల్ మీడియా గురించి తననేమీ అడుగొద్దని కోరాడు. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా నెహ్రాను ట్రెండింగ్‌గా మార్చాయి. 'సత్తెకాలపు నెహ్రా' అంటూ చాలామంది సెటైర్లు కూడా వేశారు. 'నెహ్రా ఇప్పుడు ఆన్‌లైన్‌లో ట్రెండ్‌ అవుతున్నాడు. కానీ దానిని అతను చూడలేడు. విడ్డూరమేమిటంటే ఇదే కావచ్చు' అంటూ సహచర క్రికెటర్ రోహిత్ శర్మ కామెంట్ చేశాడు. సోషల్‌ మీడియా అంటే నెహ్రాకు నచ్చకపోవచ్చు కానీ,.. సోషల్ మీడియా అంతగా ప్రాచుర్యంలోకి రానినాటినుంచి నెహ్రాపై జోకులు వేయడం భారత క్రికెట్ అభిమానులకు మామూలే. అతను బా...

మంత్రగాళ్లకు మంత్రగాడు

రాత్రి దుప్పటికప్పుకుని పడుకుంటే  పొద్దున లేచేటప్పటికల్లా ఒళ్లంతా గాయాలు!  చీమకుట్టినట్టయినా తెలీలేదు... కానీ అన్నీ గాట్లే... ‘నొప్పి లేదు... మంటా లేదు...  ఇదేం దెయ్యంరా బాబూ...’ అని ఊరంతా మొత్తుకుంది.  ఆ ఊరికున్న ఆస్థాన మంత్రగాళ్లు... మంత్రం మేమేస్తామంటే మేమేస్తామని... ఈ వైపు నుంచి ఆ వైపు నుంచి దోచుకున్నారు. మరి కేసు ఎలా సాల్వ్ అవ్వాలి? మొనగాళ్లకు మొనగాళ్లలాగా... మంత్రగాళ్లకు మంత్రగాడిలా ప్రేమానంద్ వచ్చాడు! మిగతా కథకు మీరే సాక్షి!! అది ఇరవై ఏళ్ల నాటి ఉరవకొండ. ఓ రోజు తెల్లవారి నిద్రలేస్తూనే ఒళ్లంతా నొప్పులుగా అనిపించి ఒళ్లు విరుచుకుంటున్నాడు కిష్టప్ప. పక్క దుప్పటి మడతపెడుతున్న కొడుకును చూస్తూనే సరోజమ్మ కళ్లలో ఆందోళన. ‘ఏందప్పా... సావాసగాళ్లతో కొట్లాడితివా ఏంటీ... ఒల్లంతా దెబ్బలు తగిలించుకున్నావు. ఎవరు కొట్టారప్పా’ అన్నది గాబరాగా. అప్పుడే చూసుకున్నాడు కిష్టప్ప కూడా. నిజమే... ఒంటి మీద గాయాల ఆనవాళ్లున్నాయి. నొప్పి పెడుతున్నాయి కూడా. ‘ఏయప్ప నిన్ను కొట్టింది చెప్పు’ అంటూ గద్దిస్తోంది సరోజమ్మ. ‘నన్నెవరూ కొట్టలే... ఈ దెబ్బలెట్టా వచ్చాయో తెల్వదు’ అంటూ తెల్లముఖం వేశా...