Skip to main content

శామ్ సంగ్ గెలాక్సీ సీ7 ధర, ఫీచర్లు ఇవే...


దక్షిణ కొరియా బహుళ జాతీయ మొబైల్ కంపెనీ శామ్ సంగ్ గెలాక్సీ 'సీ' సిరీస్ నుంచి కొత్త గెలాక్సీ సీ7ను  అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఈ పోన్ ఎప్పటినుంచి  వినియోగదారులకు అందుబాటులో ఉంచుతుందో మాత్రం ప్రకటించలేదు. ఇటీవలే గెలాక్సీ సీ5ను శామ్ సంగ్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. శామ్ సంగ్ గెలాక్సీ సీ5 కంటే గెలాక్సీ సీ7 వేరియంటే పెద్దదిగా ఉంటుందని పేర్కొంది. ధర, ఫీచర్లను మాత్రమే కంపెనీ ప్రస్తుతం విడుదల చేసింది. శామ్ సంగ్ గెలాక్సీ సీ7 రెండు వేరియంట్లలో లభ్యం కానుందని పేర్కొంది. 32 జీబీ వేరియంట్ ధర రూ. 26,600, 64జీబీ ధర రూ.28,600గా ఉంచుతున్నట్టు తెలిపింది. శామ్ సంగ్ గెలాక్సీ సీ7 ఫీచర్స్....
ఆండ్రాయిడ్ 6.0 మార్స్ మాలో
హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ స్లాట్
5.7 అంగుళాల సూపర్ అమోలెడ్ ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే
ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ఎస్ఓసీ
4జీబీ ర్యామ్
16 మెగాపిక్సెల్ కెమెరా
8 మెగాపిక్సెల్ కెమెరా
32 జీబీ, 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు
128జీబీ వరకు విస్తరణ మెమరీ
3300 ఎంఏహెచ్ బ్యాటరీ
గోల్డ్, పింక్, గ్రే, సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ లభ్యం
ఫింగర్ ప్రింట్ స్కానర్



When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

Comments

Popular posts from this blog

మీ దగ్గర రూటర్ లేకపోయినా మీ లాప్‌టాప్‌లోని ఇంటర్నెట్ ఇలా ఫోన్, టాబ్లెట్లలో వైర్‌లెస్‌గా పొందండి

నేటి వార్తావిశేషాలు నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర నేడు కేటీపీఎస్ రెండోదశ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్న కేసీఆర్ నేడు కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన.'జన్మభూమి-మాఊరు' కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం నేడు ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ ఉన్నతాధికారులు సీఎస్, డీజీపీ నేడు గ్రేటర్ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ భేటీ నేటి నుంచి రెండు రోజులపాటు పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన ఆప్ నేతలపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం దావాపై నేటు పాటియాల హౌజ్ కోర్టులో విచారణ

50 లక్షల ఉద్యోగాలు స్వాహా....

తిక్క లెక్క ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రోబోల వాడకం వల్ల లేదా వాటి కృత్రిమ మేధ వల్ల రానున్న 5 ఏళ్లలో దాదాపు 15 దేశాలలో సుమారు 50 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని తాజా అధ్యయనం తెలుపుతోంది. దావోస్ (స్విట్జర్లాండ్)లో జరుగుతున్న ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ (డబ్ల్యు.ఇ.ఎఫ్) వార్షిక సమావేశాలలో ఆ మేరకు నివేదిక విడుదలైంది. వాస్తవానికి 70 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని, అయితే ఈ కృత్రిమ మేధను ఉపయోగంలోకి తేవడానికి అవసరమైన 20 లక్షల కొత్త ఉద్యోగాలు అవసరమైనందుకు స్థూలంగా 50 లక్షల ఉద్యోగాలు పోకతప్పదని నిర్థారిస్తున్నారు. ఉద్యోగం కోల్పోయేవాళ్లలో ఆడవాళ్లే ఎక్కువ శాతం ఉండొచ్చట. సేల్స్, అడ్మినిస్ట్రేషన్, గుమస్తాగిరి వీటిలో ఎక్కువగా ఉండేది మహిళా ఉద్యోగులే కనుక రోబోల వాడకం ఇక్కడే ఎక్కువ కానున్నది కనుక భారీ నష్టం ఆడవారికేనని తాజా హెచ్చరిక. సో... రోబోలకు చిక్కని మేధో ఉపాధి మార్గాలలోకి స్త్రీలు బదిలీ కాకతప్పదేమో.