Skip to main content

టుడే అప్ డేట్స్...!!!

  • తిరుమలలో నేడు టీటీడీ పాలకమండలి సమావేశం
  • సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నేడు టీఆర్ఎస్ బహిరంగ సభ. ఈ సభలో ప్రసంగించనున్న కేసీఆర్
  • వైఎస్ఆర్ జిల్లాలో నేడు రెండో రోజు వైఎస్ జగన్ పర్యటన
  • నేటి నుంచి ఇంజనీరింగ్ పీజీ ప్రవేశ పరీక్ష గేట్.  దేశవ్యాప్తంగా 9 నుంచి 10 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హజరుకానున్నారు.  
  • ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నేటి మధ్యాహ్నం చంద్రబాబు మీడియా సమావేశం
  • అండర్ - 19 వరల్డ్ కప్ లో నేడు భారత్ - న్యూజిలాండ్ ఢీ
  • హైదరాబాద్ లో నేడు ఏపీ, తెలంగాణ విద్యుత్ ఉన్నతాధికారుల సమావేశం. సర్వీస్ రికార్డులు, ఉద్యోగుల విభజనపై చర్చ
  • కుల వివక్షను వ్యతిరేకిస్తూ నేడు న్యూఢిల్లీలో ర్యాలీ
  • నేడు రోహిత్ బర్త్ డే. ఈ సందర్భంగా హెచ్ సీయూలో విద్యార్థుల దీక్ష
  • నేడు తెలంగాణలో కళాశాలల బంద్ కి పిలుపునిచ్చిన ఏబీవీపీ

Comments

Popular posts from this blog

మీ దగ్గర రూటర్ లేకపోయినా మీ లాప్‌టాప్‌లోని ఇంటర్నెట్ ఇలా ఫోన్, టాబ్లెట్లలో వైర్‌లెస్‌గా పొందండి

నేటి వార్తావిశేషాలు నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర నేడు కేటీపీఎస్ రెండోదశ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్న కేసీఆర్ నేడు కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన.'జన్మభూమి-మాఊరు' కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం నేడు ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ ఉన్నతాధికారులు సీఎస్, డీజీపీ నేడు గ్రేటర్ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ భేటీ నేటి నుంచి రెండు రోజులపాటు పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన ఆప్ నేతలపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం దావాపై నేటు పాటియాల హౌజ్ కోర్టులో విచారణ

50 లక్షల ఉద్యోగాలు స్వాహా....

తిక్క లెక్క ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రోబోల వాడకం వల్ల లేదా వాటి కృత్రిమ మేధ వల్ల రానున్న 5 ఏళ్లలో దాదాపు 15 దేశాలలో సుమారు 50 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని తాజా అధ్యయనం తెలుపుతోంది. దావోస్ (స్విట్జర్లాండ్)లో జరుగుతున్న ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ (డబ్ల్యు.ఇ.ఎఫ్) వార్షిక సమావేశాలలో ఆ మేరకు నివేదిక విడుదలైంది. వాస్తవానికి 70 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని, అయితే ఈ కృత్రిమ మేధను ఉపయోగంలోకి తేవడానికి అవసరమైన 20 లక్షల కొత్త ఉద్యోగాలు అవసరమైనందుకు స్థూలంగా 50 లక్షల ఉద్యోగాలు పోకతప్పదని నిర్థారిస్తున్నారు. ఉద్యోగం కోల్పోయేవాళ్లలో ఆడవాళ్లే ఎక్కువ శాతం ఉండొచ్చట. సేల్స్, అడ్మినిస్ట్రేషన్, గుమస్తాగిరి వీటిలో ఎక్కువగా ఉండేది మహిళా ఉద్యోగులే కనుక రోబోల వాడకం ఇక్కడే ఎక్కువ కానున్నది కనుక భారీ నష్టం ఆడవారికేనని తాజా హెచ్చరిక. సో... రోబోలకు చిక్కని మేధో ఉపాధి మార్గాలలోకి స్త్రీలు బదిలీ కాకతప్పదేమో.