Skip to main content

నేటి వార్తా విశేషాలు....!!!


  • ఢిల్లీ: నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం
  • నేటి నుంచి గ్రేటర్ ప్రచార బరిలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
  • నేడు రేపు గ్రేటర్ లో ఏపీ చంద్రబాబునాయుడి పర్యటన
  • నేడు మీట్ ది ప్రెస్ ద్వారా ప్రజల్లో సీఎం కేసీఆర్
  • ఎల్లుండి పరేడ్ గ్రౌండ్స్ లో టీఆర్ఎస్ బహిరంగ సభ
  • హెచ్ సీయూలో కొనసాగుతున్న విద్యార్థుల దీక్ష
  • నేటి నుంచి హెచ్ సీయూలో ఎస్సీ, ఎస్టీ అధ్యాపకుల సిబ్బంది రిలే దీక్షలు
  • ఫిబ్రవరి మొదటి వారంలో చలో ఢిల్లీకి విద్యార్థుల పిలుపు
  • నేడు తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ఎథిక్స్, హ్యూమన్ వాల్యుస్ పరీక్షలు
  • అండర్-19 వరల్డ్ కప్: నేడు మిర్పుర్ లో ఐర్లాండ్ తో భారత్ ఢీ
  • ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ లో బ్యాంకర్ల సమావేశం
  • ఎన్ సీసీ, క్యాడెట్లను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ
  • నేడు ఏపీలో టీచర్ సంఘాల ధర్నా

Comments

Popular posts from this blog

మీ దగ్గర రూటర్ లేకపోయినా మీ లాప్‌టాప్‌లోని ఇంటర్నెట్ ఇలా ఫోన్, టాబ్లెట్లలో వైర్‌లెస్‌గా పొందండి

నేటి వార్తావిశేషాలు నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర నేడు కేటీపీఎస్ రెండోదశ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్న కేసీఆర్ నేడు కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన.'జన్మభూమి-మాఊరు' కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం నేడు ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ ఉన్నతాధికారులు సీఎస్, డీజీపీ నేడు గ్రేటర్ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ భేటీ నేటి నుంచి రెండు రోజులపాటు పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన ఆప్ నేతలపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం దావాపై నేటు పాటియాల హౌజ్ కోర్టులో విచారణ

50 లక్షల ఉద్యోగాలు స్వాహా....

తిక్క లెక్క ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రోబోల వాడకం వల్ల లేదా వాటి కృత్రిమ మేధ వల్ల రానున్న 5 ఏళ్లలో దాదాపు 15 దేశాలలో సుమారు 50 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని తాజా అధ్యయనం తెలుపుతోంది. దావోస్ (స్విట్జర్లాండ్)లో జరుగుతున్న ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ (డబ్ల్యు.ఇ.ఎఫ్) వార్షిక సమావేశాలలో ఆ మేరకు నివేదిక విడుదలైంది. వాస్తవానికి 70 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని, అయితే ఈ కృత్రిమ మేధను ఉపయోగంలోకి తేవడానికి అవసరమైన 20 లక్షల కొత్త ఉద్యోగాలు అవసరమైనందుకు స్థూలంగా 50 లక్షల ఉద్యోగాలు పోకతప్పదని నిర్థారిస్తున్నారు. ఉద్యోగం కోల్పోయేవాళ్లలో ఆడవాళ్లే ఎక్కువ శాతం ఉండొచ్చట. సేల్స్, అడ్మినిస్ట్రేషన్, గుమస్తాగిరి వీటిలో ఎక్కువగా ఉండేది మహిళా ఉద్యోగులే కనుక రోబోల వాడకం ఇక్కడే ఎక్కువ కానున్నది కనుక భారీ నష్టం ఆడవారికేనని తాజా హెచ్చరిక. సో... రోబోలకు చిక్కని మేధో ఉపాధి మార్గాలలోకి స్త్రీలు బదిలీ కాకతప్పదేమో.