-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

January 12, 2016

బ్యాటింగ్ ఎంచుకున్న భారత్...???


పెర్త్: ఆస్ట్రేలియాతో మంగళవారమిక్కడ జరుగుతున్న తొలి వన్డేలో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా కొత్త బౌలర్ బరిందర్ శరణ్ తొలిసారిగా బరిలోకి దిగుతున్నాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు అతడికి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వన్డే క్యాప్ అందజేశాడు. రవిశాస్త్రి, సహచర ఆటగాళ్లు అతడికి అభినందనలు తెలిపారు. సింగ్, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, రిషీ ధావన్ ఈరోజు మ్యాచ్ లో ఆడడం లేదు. అటు కంగారూ టీమ్ లో కూడా ఇద్దరు కొత్త బౌలర్లు పారిస్, బోలాండ్‌లను ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేస్తున్నారు.

పెర్త్ లో ఆడడం సంతోషంగా ఉందని టాస్ సందర్భంగా ధోని చెప్పాడు. ఇక్కడి వాతావరణం కొద్దిగా వేడిగా ఉందన్నాడు. టాస్ గెలిస్తే తాము ముందుగా బౌలింగ్ తీసుకోవాలనుకున్నామని ఆసీస్ కెప్టెన్ స్మిత్ తెలిపాడు. టాస్ ఓడినా తాము కోరుకున్నదే దక్కిందన్నాడు.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu