MENU

Pages

Menu

January 27, 2016

నేటి వార్తా విశేషాలు...!!!!


నేడు దేశ వ్యాప్తంగా యూనివర్సిటీల బంద్ కు హెచ్ సీయూ జాక్ పిలుపు
నేడు మధ్యాహ్నం 3గంటలకు గ్రేటర్ నేతలతో సీఎం కేసీఆర్ భేటీ. జీహెచ్ఎంసీ ఎన్నికల వ్యూహంపై చర్చ
ప్రత్యేక హోదాపై నేడు కాకినాడలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యువభేరి
అంబేద్కర్ భవన్ లో ప్రత్యేక హోదాపై విద్యార్థులు, యువతతో వైఎస్ జగన్ ముఖాముఖి. అనంతరం కాకినాడ జేఎన్ టీయూ ఎదురుగా ఉన్న గ్రౌండ్ లో బహిరంగ సభ.
నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరనున్న మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, తనయుడు శశిధర్, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు
నేడు కేరళ వెళ్లనున్న కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్
నేడు తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పర్యటన

No comments:

Post a Comment