MENU

Pages

Menu

January 04, 2016

బైక్ పై నుంచి పడి వ్యక్తి మృతి

వరంగల్: బైక్ పై నుంచి పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా రఘునాథ్ పల్లి మండలం జిలాసాపురం శివారులో చోటుచేసుకుంది. మృతుడి వివరాలు తెలియాల్సిఉంది.

No comments:

Post a Comment